తాడివారిపల్లి జనసైనికుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
- చలివేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్
ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలం, తాడివారిపల్లి గ్రామం నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో తాడివారిపల్లి గ్రామ జనసైనికులు బాటసారులకై ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్, జనసేన నాయకులు శిరిగిరి శ్రీనివాసులు, బెల్లంకొండ రామక్రిష్ణ, శ్రీను మరియు తాడివారిపల్లి గ్రామ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-03-at-6.12.04-PM-1024x563.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-03-at-6.12.04-PM-1-1024x472.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-03-at-6.12.05-PM-1024x499.jpeg)