చిత్తూరు జిల్లా జనసేన పార్టీ క్రమశిక్షణా కమిటీ ఏర్పాటు

చిత్తూరు, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు డాక్టర్.పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి పార్టీ విధి విధానాలు ప్రజల్లోకి చేరవేయడానికి, సామాజిక మాధ్యమాలలో పార్టీ అభివృద్ధి కోసం క్రమశిక్షణా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ క్రమశిక్షణ కమిటీ లో కమిటీ సభ్యులుగా శ్రీమతి ఆకేపాటి సుభాషిని, పోన్న యుగంధర్ మరియు కంచె శ్యామల కి బాధ్యతలు అప్పగించడం జరిగింది.