గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో జనసేన కార్యాలయం ఏర్పాటు

ఉమ్మడి విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో బొబ్బిలిలో నూతనముగా జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బొబ్బిలి నియోజకవర్గం జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి మరియు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బేబీ నాయన, రాష్ట్ర ప్రచార కమిటీ-ఉమ్మడి విజయనగరం జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీ కోట్ల కృష్ణ, పార్వతిపురం నియోజవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త ఆదాడ మోహన్ రావు, బొబ్బిలి నియోజకవర్గం జనసేన నాయకులు మరియు ఎవేర్ ఫౌండేషన్ చైర్మన్ పెద్దింటి మనోజ్ కుమార్ (బాబి), రామభద్రపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు భవిరెడ్డి మహేష్, జనసేన నాయకులు పైలా హరిప్రసాద్, జమ్ము గణేష్, గండేటి శ్రీను, మహంతి ధనుంజయ, ఉల్లి సంతోష్, పూతి గౌరి శంకర్, నాగు, జనసేన వీరమహిళ బంటుపల్లి దివ్య మరియు జనసైనికులు, వీరమహిళలు స్థానిక టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.