అర్ధవీడు మండలంలో మండల కమిటీ మరియు గ్రామ కమిటీల ఏర్పాటు

గిద్దలూరు ఇంచార్జ్ బెల్లంకొండ సాయిబాబు ఆదేశాల మేరకు మండల కమిటీ మరియు గ్రామ కమిటీల ఏర్పాటుపై అర్ధవీడు మండలంలోని యాచవరం రంగాపురం గనే పల్లె బొమ్మి లింగం గ్రామాలను పర్యటించి గ్రామాల్లోని సమస్యలను తెలుసుకోవడం, కమిటీల ఏర్పాటుపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వబాల రంగయ్య, అర్ధవీడు మండలం అధ్యక్షుడు కలగట్ల అల్లూరయ్య, సంగతాలసోమయ్య గోపాల్ గంజి రమణ కందుల హరికృష్ణ రమేష్ కొట్టే పృథ్విరాజ్ నవీన్ చెన్నకేశవులు అచ్యుతరావు శ్రీకాంత్ మల్లేశ్వరరావు మంత్రులు నాయక్ భాస్కర్ నాయక్ మరియు ఇతర కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.