ప్రతి ఒక్కరూ పార్టీ కోసం బలంగా పనిచేయాలి: పేడాడ రామ్మోహన్
ఆమదాలవలస నియోజకవర్గం, బూర్జ మండలం, బూర్జ గ్రామంలో జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు కలవడం జరిగింది. ఈ సందర్భంగా పేడాడ రామ్మోహన్ రావు ప్రతి ఒక్కరూ పార్టీ కోసం బలంగా పనిచేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బూర్జ మండలం నాయకులు మజ్జి రాంబాబు, తోట అప్పలరాజు, మన్మధరావు, మణికంఠ, శివాజీ, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-01-at-18.30.14-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-01-at-18.30.14-1-1024x461.jpeg)