కొమరగిరి ఆర్ సి ఎం చర్చి ఫంక్షన్ లో పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ కొమరగిరి ఆర్ సి ఎం చర్చి ఫంక్షన్ లో ఏలూరు పీఠాధిపతులు పొలమూరు జయరాజు మరియు ఆర్ సి ఎం చర్చ్ పాస్టర్ క్రీస్తురాజు ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సవరపు నవాబు సవరపు వెంకట్ ఈది శేఖర్ బాబు, ఈది దాసు, సవరపు శ్రీను, ఈది పెద్దరాజు, సవరపు ప్రసాద్, సవరపు బాబి, బొంతు కనకారావు, పెమ్మిరెడ్డి రామ కోటేశ్వరరావు, సలాది రాజా మరియు అభిమానులు జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.