చొల్లంగి గ్రామస్థుల రిలే నిరాహారదీక్షకు పితాని బాలకృష్ణ మద్దతు
ముమ్మిడివరం నియోజకవర్గం: తాళ్లరేవు మండలం, చొల్లంగి గ్రామంలో ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబందించిన సుమారు 4 ఎకరాల ప్రభుత్వం భూమిని ఇండ్ల స్థలాల కోసం కాకినాడ రూరల్ వారికి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ చొల్లంగి గ్రామ ప్రజలు తలపెట్టిన రిలే నిరాహారదీక్షలో పాల్గొని వారికి మద్దతు తెలియజేసిన రాష్ట్ర జనసేన పార్టీ పి ఏ సి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మరియు చొల్లంగి గ్రామస్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-01-at-7.15.53-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-01-at-7.15.54-PM-1024x576.jpeg)