గుద్దటి రామారావును పరామర్శించిన పితాని

ముమ్మిడివరం మండలం, గేదెల్లంక గ్రామానికి చెందిన గుద్దటి రామారావు (పెదబ్బులు) అనారోగ్యంతో ఇంటిదగ్గర కోలుకుంటున్న వారిని జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుద్దటి రమా కేశవ బాలకృష్ణ (జమి), గుద్దటి విజయ్, మామిడిపల్లి సాయిబాబు, నిమ్మన శ్రీను, అప్పారి సతీష్, పెరాబత్తుల రామకృష్ణ, గుద్దటి పట్టాభి, ఒంటెద్దు దుర్గారావు, గుద్దటి రాజు, గుద్దటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.