రక్తహీనత వ్యాధితో బాధపడుతున్న విద్యార్థులకు ఆర్థిక సాయం

ఆర్ వలస గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు (విద్యార్థులు) రక్తహీనత వ్యాధితో బాధపడుతున్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయ నిమిత్తం వెదుల్లవలస గ్రామం తరపున గత రెండు, మూడు రోజుల నుండి ఫోన్ పే ద్వారా కలెక్ట్ చేసిన అమౌంట్ నీ మంగళవారం బాధిత కుటుంబానికి 41000రు/- అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అలమండ రామునాయుడు, మన్నెపూరి శ్రావణ్ కుమార్ & మన్నెపూరి గణపతి పాల్గొన్నారు.

సహాయం అందించిన దాతలకు వెదుల్లవలస ఎంప్లాయిస్, యూత్ & గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేయడం జరిగింది.