జనంతో జనసేన కార్యక్రమంలో జనసేన నాయకుల ఆర్థిక భరోసా

ఆముదాలవలస, పది రోజులు నుంచి సాగుతున్న ఆముదాలవలస నియోజకవర్గం ప్రజా సమస్యలపై 10వ రోజు జనంతో జనసేన కార్యక్రమం జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరావు, సిక్కోలు విక్రమ్(ఎంపీటీసీ) ఆధ్వర్యంలో ముదాలవలస నియోజకవర్గం, వైకుంటాపురం గ్రామంలో చాలా సమస్యలు గుర్తించడం జరిగింది అందులో కన్నీళ్లు తెప్పించే సంఘటన ఏంటి అంటేఆశిరయ్య అనే వ్యక్తికి నివాసం ఉండడానికి ఇల్లు లేదు. అతను ఇల్లు లేక బాత్రూంలో పడుకుంటున్నారు. జనసేన పార్టీ దీన్ని గుర్తించి త్వరలో ప్రభుత్వం ఏమైనా స్పందించకపోతే జనసేన పార్టీ తరుపున నివాసం మరియు కావాల్సిన సరుకులు ఏర్పాటు చేస్తాం అని మాట ఇవ్వడం జరిగింది.