చిరుపవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీరు

రాజోలు, జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా శుక్రవారం సఖీనేటిపల్లి దొడ్డావారిపేట ప్రాంతంలో త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని నామన నాగభూషణం తెలిపారు.