చిరుపవన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా
రాజోలు నియోజకవర్గం: గొంది గ్రామశాఖ జనసేన పార్టీ అధ్యక్షులు కోల్లు వెంకట్రాజు అందించిన ధన సహయంతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా బుధవారం త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న గొంది పద్మరాజుగారికోలని మరియు ఏటిగట్టు ప్రాంత ప్రజలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-18-at-9.15.53-PM-1024x472.jpeg)