జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు
రాజోలు, బుధవారం మలికిపురం మండల జనసేన ఎంపిపి మేడిచర్ల వెంకటసత్యవాణి రాము దంపతుల పెళ్ళిరోజు సందర్బంగా వారు ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా గురువారం గొంది ఎంటిఆర్ కాలని మరియు సఖినేటిపల్లి పల్లిపాలెం ప్రాంత ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని రాజోలు జనసేన నాయకులు మరియు జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు నామన నాగభూషణం తెలిపారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-01-at-20.01.16.jpeg)