రాజోలు జనసేన ఆధ్వర్యంలో మంచినీళ్ళ ట్యాంకర్

రాజోలు, జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా శుక్రవారం మలికిపురం గ్రామం కాలేజ్ వెనుక ఆదర్శనగర్లో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి గుడిమెళ్ళంకకు చెందిన అరవ శ్రీనివాస్ ట్రాక్టర్ డిజల్ ఖర్చులకు ఆర్ధిక సాయమందించగా మలికిపురం జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగింది.