గద్దర్ ఆకస్మిక మృతికి సంతాపం తెలియచేసిన పితాని బాలకృష్ణ
ముమ్మిడివరం: ప్రజాగాయకుడు, ఉద్యమకారుడు అయిన గద్దర్ ఆకస్మిక మృతికి సంతాపం తెలియచేసిన జనసేన పార్టీ పి ఏ సి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ. వీరితో పాటు జనసేన పార్టీ మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీరమహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-08-at-18.30.42.jpeg)