త్రిసభ్య కమిటీ సభ్యులు ముత్తా శశిధర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన గర్భాన సత్తిబాబు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-18-at-10.40.51-AM-565x1024.jpeg)
శ్రీకాకుళం జిల్లా, రాజాం నియోజకవర్గంకి విచ్చేసిన జనసేన పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు ముత్తా శశిధర్ ని పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు మంగళవారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-18-at-10.40.50-AM-1024x768.jpeg)