జనసేన పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేసిన గిద్దలూరు ఇంచార్జి బెల్లంకొండ సాయిబాబా

గిద్దలూరు మండలంలో జనసేన పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని అలాగే త్వరలో గ్రామకమిటీలు ఏర్పాటు చేయడం పైన గిద్దలూరులోని పార్టీ ఆఫీసులో గిద్దలూరు మండల అధ్యక్షుడు పగడాల సాయి ఈశ్వర్ మరియు జనసేన కార్యకర్తలతో సమావేశమై వారికి పలు సూచనలు చేసిన గిద్దలూరు జనసేన పార్టీ ఇంచార్జి బెల్లంకొండ సాయిబాబా. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.