నామన రాంబాబును మర్యాదపూర్వకంగా కలిసిన గిడ్డి సత్యనారాయణ

పి.గన్నవరం, మగటపల్లి గ్రామంలో పి.గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం టు మెన్ కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు స్వగృహం నందు జనసేన-తెలుగుదేశం-బిజెపి పి గన్నవరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన-తెలుగుదేశం నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.