పలు కుటుంబాలను పరామర్శించిన వేగుళ్ళ లీలాకృష్ణ

మండపేట: రాయవరం మండలం, చెల్లూరు గ్రామంలో ఇటీవల మృతి చెందిన చెల్లూరు ఎంపీటీసీ-1 గొల్లపల్లి వెంకటరమణ మాతృమూర్తి శ్రీమతి గొల్లపల్లి అంజమ్మ కుటుంబ సభ్యులను మరియు గాజుల చిట్టెమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ. అనంతరం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, వారి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.