నూతన టీ పాయింట్ ప్రారంభించిన గొల్లపల్లి గంగ

పిఠాపురం, గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామ జనసేన నాయకులు గొల్లపల్లి గంగ చేబ్రోలు సత్తమ్మ తల్లి ఆలయం ప్రక్కన నూతనంగా టీ పాయింట్ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరావతి వల్లి రామకృష్ణ, గొల్లప్రోలు టౌన్ వీర మహిళ వినకొండ అమ్మాజీ, పిఠాపురం టౌన్ నాయకులు పిండి శ్రీను, టైల్స్ బాబీ, పెంకె జగదీష్, కర్రీ కాశీ, మారవుతూ సూరిబాబు, బీసీ నాయకులు శ్రీనివాసరావు మరియు పుణ్యమంతుల సూర్యనారాయణమూర్తి పాల్గొనడం జరిగింది.