చిరుపవన్ సేవాసమితి ఆధ్వర్యంలో మంచి నీటి సరఫరా

రాజోలు: బట్టేలంక గ్రామంనకు చెందిన ఆకుల సతీష్ (వీరభద్ర చికెన్ షాపు సఖీనేటిపల్లి) వారు అందించిన ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న గోంది పద్మరాజుగారి కోలని ప్రాంత ప్రజలకు ఆదివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.