గోపాలపురం నియోజకవర్గ క్రియాశీలక సభ్యుల కమిటీ సమావేశం

గోపాలపురం నియోజకవర్గ క్రియాశీలక సభ్యుల కమిటీ మీటింగ్ నల్లజర్ల మండలం అచ్చన్నపాలెం గ్రామ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు, అచ్చుత సత్యనారాయణ, అవ్వుపాడు సర్పంచ్ జిల్లా కార్యదర్శి నల్లజర్ల మండలం అధ్యక్షులు చోడసాని బాపిరాజు దేవరపల్లి మండలం అధ్యక్షులు కాట్నం గణేష్, జనసేన నాయకులు రుద్ర శ్రీను, ఇజ్జురోతు నాగ సత్యనారాయణ, గరికపాటి దివ్య, ఉనమట్ల రమేష్ బాబు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.