మాతృమూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు: తమిళిసై
మాతృ దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. తల్లుల త్యాగాలే బిడ్డల భవిష్యత్తుగా రూపుదిద్దుకున్నాయని ట్వీట్ చేశారు. తన మాతృమూర్తితో దిగిన ఫొటోను పోస్టు చేశారు. మాతృమూర్తులు మనకోసం నిస్వార్ధంగా, ప్రేమతో చేసే వెలకట్టలేని సేవలకు గౌరవార్ధం మనం ఈరోజును నిర్వహించుకుంటున్నాం. మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు, వందనాలు. తల్లుల త్యాగాలే బిడ్డల భవిష్యత్తుగా రూపుదిద్దుకున్నాయి అని గవర్నర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Happy Mother's Day-We celebrate this day to honour mothers for their invaluable role they play in our lives with Selfless Action&Compassion
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) May 9, 2021
మదర్స్ డే సందర్భంగా మాతృ మూర్తులందరికీ శుభాకాంక్షలు, వందనాలు
తల్లుల త్యాగాలే బిడ్డల భవిష్యత్తు గా రూపుదిద్దుకున్నాయి#happymothersday2021 pic.twitter.com/Rnh4M9o2Kw