పిఠాపురంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

పిఠాపురం, కొణిదెల పవన్ కళ్యాణ్ 52వ జన్మదినోత్సవాన్ని జనసేన ఇంచార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ అధ్యక్షతన జ్యోతుల శ్రీనివాసు ఘనంగా నిర్వహించడం జరిగింది. శనివారం నాడు జనసేనని జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ 52వ జన్మదినోత్సవాన్ని పిఠాపురం టౌన్ నందు గల పశువుల సంత వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా పశువుల సంత ఎదురుగా గల రెల్లి పేటలో పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు,జనసైనికులు, జనసేన కార్యకర్తలు, వీరమహిళలతో పర్యటన చేసి అనంతరం జ్యోతుల శ్రీనివాసు ఏర్పాటుచే సిన 52 మంది రైతులతో, రెల్లి కులస్తులతో, భవననిర్మాణ కార్మికులతో 52 కేకులతో, 52 కొవ్వొత్తులను వెలిగించి నియోజకవర్గ ఇన్చార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ అధ్యక్షతన జనసేనాని జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ 52వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం రైతులతో, రెల్లికులస్తులతో, భవననిర్మాణ కార్మికులతో నియోజకవర్గ ఇన్చార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జ్యోతుల శ్రీనివాసు, నియోజకవర్గం స్దాయి జనసేననాయకులు, 3 మండలలస్దాయి జనసేన నాయకులు, వివిధ గ్రామస్దాయి నాయకులు, జనసేనసైనికులు, వీరమహిళలు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్రజనసేన అధికార ప్రతినిధి దాసరి కిరణ్, శశి కుమార్, నల్లం వాసు, జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, పిల్లా శ్రీధర్, వెన్నా జగదీష్, వెన్నాపు చక్రరావు,జనసేన నాయకురాలు చల్లా లక్ష్మి, మురారిశెట్టి సునీల్, ఊటా నానిబాబు, గోపు సురేష్, వినుకొండ శిరీష, గారపాటి చంటిబాబు, గాడిదల బుజ్జి, అల్లం కిషోర్, వినుకొండ అమ్మాజీ, రావుల వీరభద్రరావు, ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివ,బండి శివ, నేమాల కన్నా, తెడ్లపు శివ, నాగబోయిన వీరబాబు, మేడికొండ సత్యనారాయణ, జీలకర్ర కృష్ణ, రావుల తాతారావు, శాఖ నాగేశ్వరరావు, జీలకర కాపు, సాదనాల చంటిరాము, పిఠాపురం రెల్లీ కుల యూత్ వారు తదితరులు పాల్గొన్నారు.