జనసేనాని స్పూర్తితో జనసేన రైతు భరోసా నిధికి గల్ఫ్ సేన విరాళం

జనసేనాని స్పూర్తితో జనసేన రైతు భరోసా నిధికి గల్ఫ్ సేన విరాళం
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్రకు గల్ఫ్ సేన జనసేన సంఘీభావం తెలుపుతూ.. జనసేన రైతు భరోసా నిధికి 1,18,000 రూ. లు.. అక్షరాలా లక్షా, పద్దెనిమిది వేల రూపాయిల విరాళంను గల్ఫ్ సేన.. జనసేన యూఏఈ టీమ్ రత్నం ద్వారా పార్టీకి అంద చేశారు.
విరాళాలు అందజేసిన వారి వివరాలు.
కే.డి.వి.ఎస్. నారాయణ
కేసరి. త్రిమూర్తులు
యమ్. వీర ప్రసాద్
అప్పాజి
రవి వర్మ
సింగిరి. రవి
యుగంథర్
పి. శ్రీకాంత్
పోతురాజు. చిన్నా నాయుడు
నాగేశ్వర రావు
వారణాసి. శ్రీనివాసారావు
వెంకట దుర్గారావు
నవీన్ కుమార్ పట్నాయక్
జడ్డు. రాము
సమతం. బాలాజి
ఈ సందర్భంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

Gulfsena Janasena - Posts | Facebook