జనసేన – టీడీపీల ఆధ్వర్యంలో గుంతల ఆంద్రప్రదేశ్ కు దారేది డిజిటల్ క్యాంపెయిన్

అమలాపురం: అమలాపురం రూరల్ మండలం, రోళ్లపాలెం ఇమ్మిడివరప్పాడు రోడ్డులో గుంతల ఆంద్రప్రదేశ్ కి దారేది అంటూ రోడ్డుపై జనసేన, తెలుగు దేశం పార్టీ నాయకులు బైఠాయించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ అయితాబత్తుల ఆనందరావు, జనసేన ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, పరమట శ్యామ్, పెచ్చెట్టి చందరమౌళి, పోతుల బోస్, మల్లుల పోలయ్య, బత్తుల ప్రసాద్, బొర్రా ఈశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సందాడి శ్రీనుబాబు, కార్యదర్శి చిక్కాల సతీష్, సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు, రాష్ట్ర కార్యదర్శి మహదశ నాగేశ్వరరావు, నాయకులు మోకా బాలయోగి, చిక్కం సుధా, సుధా చిన్న,
కంకిపాటి వీరబాబు, రంకిరెడ్డి తాతాజీ, అబ్బిరెడ్డి చంటి, పిండి రాజా, గండి స్వామి, నూటుకుర్తి ప్రసాద్, గుమ్మళ్ల అచ్చుతరామయ్య, కానిపూడి రమేష్, పెమ్మిరెడ్డి నాగబాబు, నిమ్మకాయల మను, ఈతకోట వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.