మేకల వారి ఇంట జనసేన కార్యాలయాన్ని ప్రారంభించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్: లంపక లోవ ప్రాంతంలో శ్రీమతి & శ్రీ మేకల పావని నారాయణ రావు ల నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికీ శుభాకాంక్షలు తెలియచేసి. వారి ఇంట ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ప్రారంభించారు.