కిస్మస్ వేడుకలలో పాల్గొన్న గునుకుల కిషోర్
నెల్లూరు: పవిత్ర క్రిస్మస్ సందర్భంగా నెల్లూరు సిటీ ఆర్సీఎం చర్చి నందు బిషప్ దైవజనుల ప్రార్థనలో నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పాల్గొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని సామాజిక విలువలను పెంచుకోవాలంటే మానవాళి క్రీస్తు బోధించిన పరోపకారాన్ని అలవాటు చేసుకోవాలని, సేవ చేయగల జనసేన పార్టీ మద్దతు పలికి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకోవడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-25-at-7.10.37-PM-1-1024x537.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-25-at-7.10.36-PM-1024x875.jpeg)