మీదూరు వర కుమార్ భౌతిక కాయానికి నివాళులర్పించిన గునుకుల కిషోర్

నెల్లూరు, జనసేన పార్టీ నెల్లూరు నగర ప్రధాన కార్యదర్శిగా క్రియాశీలకంగా వ్యవహరించిన మీదూరు వర కుమార్ భౌతిక కాయాన్ని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మరియు వారి టీం సభ్యులు వారి నివాసం కబాడీపాలెం నందు సందర్శించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.