సవితమ్మ నామినేషన్ ను విజయవంతం చేసిన జనసైన్యం
పెనుగొండ: జనసేన పార్టీ పెనుగొండ నియోజకవర్గం పరిగి మండల కేంద్రం నుంచి ఉమ్మడి అభ్యర్థి సవితమ్మ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కదలిన జనసైన్యం జిల్లా సంయుక్త కార్యదర్శి శివ పరిగి, మండల నాయకులు విష్ణు హనుమంతు, నారాయణస్వామి, నరేష్, చంద్రశేఖర్, బాలు, మూర్తి, పాపన్న, నారాయణ, చిన్న, అశోక్, జెబి శీన, మూర్తి, అశోక్, శ్రీరామ్ మరియు జనసైన్యం పవన్ కళ్యాణ్ గారి వీర అభిమానులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-24-at-9.11.27-PM-1024x771.jpeg)