పెరుగుగూడెంలో జనసేన-టిడిపి-బిజెపి ఉమ్మడి ప్రచారం

దెందులూరు నియోజకవర్గ జనసేన-టిడిపి-బిజెపి ఉమ్మడి ఎమ్మేల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో బాగంగా దెందులూరు మండలం, పెరుగుగూడెంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త డా.ఘంటసాల వెంకటలక్ష్మి. ఈ ప్రచారంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.