క్రియాశీల సభ్యులకు కిట్లను ఇంటింటికి పంపిణీ
ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం 28 వార్డ్ లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం క్రియాశీల సభ్యులకు కిట్లను ఇంటింటికి తిరిగి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్ ప్రకాష్, వన్ను శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-13-at-5.48.35-PM-998x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-13-at-5.48.34-PM-1-1024x480.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-13-at-5.48.34-PM-1024x480.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-13-at-5.48.33-PM-1024x890.jpeg)