ఇచ్చాపురం: జనసేన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ఇచ్చాపురం: జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర మత్స్య వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా నాయకత్వంలో సమన్వయకర్త దాసరి రాజు చేతుల మీదుగా జేమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో కవిటి బెహరా వీధిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరం ద్వారా దాదాపుగా 300 మంది వైద్య సేవలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గం నాయకులు రొక్కళ భాస్కర్, దుగాన దివాకర్ బడగల రామకృష్ణ. బడే రాజు, మోహన్, రాజు బెహరా, గిరి బెహరా, త్రినాధ్ బెహరా, జగన్నాథ్ బెహరా, త్రినాధ్ బెహరా, అరుణ్ బెహరా, భరత్ బెహరా, శివ బెహరా, ఉమా బెహరా,మురళి బెహరా, ధనుంజయ్ బెహరా, దుదిష్టి బెహరా ఆర్ ఎంపీ, త్రినాథ్ బెహరా ఆర్ ఎంపీ, వార్డ్ మెంబర్ గౌతమ్ బెహరా, మాదావ బెహరా, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రెటరీ శివరాం, బొడ్డపాటి నాగేశ్వరరావు, స్టాలిన్, యర్రంశెట్టి శ్రీను, అక్కిరెడ్డి వేణు, అడ్డాల శ్రీను, కొల్లి రమేష్ తదితర సీనియర్ నాయకులుతో పాటు అనేకమంది జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.