జనసేన పీఏసీ సభ్యులు బొమ్మిడి నాయకర్ అధ్యక్షతన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

నరసాపురం నియోజకవర్గంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జనసేన పార్టీ తరపున.. నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి మరియు రాష్ట్ర పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు బొమ్మిడి నాయకర్ అధ్యక్షతన ముస్లిం సోదరులను ఆహ్వానించి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.