పేరిసోముల శ్రీనివాసులుకు ఇమ్మడి కాశీనాథ్ పరామర్శ

మార్కాపురం: ప్రకాశం జిల్లా, పొదిలి నందు ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసేన పార్టీ పొదిలి మండల అధ్యక్షులు పేరిసోముల శ్రీనివాసులును గురువారం జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ పరామర్శించారు. వారి వెంట ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సయ్యద్ సాధిక్, లీగల్ సెల్ జాయింట్ సెక్రటరీ ఐనగంటి శైలజ, పొదిలి జనసేన యువ నాయకులు నాగార్జున, మట్టం శ్రీనివాసులు, బెల్లంకొండ రామకృష్ణ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.