ఈదర హరిబాబుతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఇమ్మడి కాశీనాధ్
ప్రకాశం జిల్లా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు జనసేన పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు మరియు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఈదర హరిబాబుతో ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాధ్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-30-at-20.40.20-1-1024x400.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-30-at-20.40.20-1024x470.jpeg)