ఉప్పాడ గ్రామంలో మహిళలతో ముఖ్య సమావేశం
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-23-at-10.02.50-PM-1-1024x768.jpeg)
పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జి మాకినీడి శేషకుమారి ఆదేశాల మేరకు కోలంక గ్రామ(ఎంపీటీసీ) కేతినిడి గౌరీ నాగలక్ష్మి కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో మహిళలతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేసి గ్రామ ఆడపడుచులకు జనసేన పార్టీ సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ ఆశయాలను తెలియజేసి ఉప్పాడ గ్రామం ఆడపడుచులు సమస్యలు తెలుసుకుని మహిళల రక్షణ కోసం, గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలపై ప్రత్యేక విధివిధానాల కోసం వాళ్లతో మాట్లాడుతూ ఈ విషయంలో త్వరలో ఇన్చార్జ్ మాకినీడి శేషుకుమారి ప్రత్యేక దృష్టి పెట్టి తదుపరి కార్యాచరణతో ముందుకు తీసుకెళ్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యు కొత్తపల్లి మండలం అధ్యక్షులు పట్టా శివ, దొడ్డి దుర్గాప్రసాద, సురాడ శ్రీను, సురాడ ప్రతాప్, మణికంఠ, రాజు, ఉప్పాడ గ్రామ జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.