చల్లా వరుణ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఎమ్మిగనూరు నియోజకవర్గం: జనసేన నాయకులు చల్లా వరుణ్ ఆధ్వర్యంలో భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-15-at-1.47.41-PM-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-15-at-1.47.41-PM-1-1024x768.jpeg)