అవినీతి సొమ్ముతో బతికే రాజకీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ ని విమర్శించడం బాధాకరం

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మంత్రులు నాయకులకు ఒకటే భయం పట్టుకుంది. అందుకే ఇపుడు పొత్తులు గురుంచి మాట్లాడం తప్ప వారు ప్రజలకు పాలన అందిచే ఆలోచన లేదు అందుకే జగన్ మోహన్ రెడ్డి ని ఈ పత్రికా ముఖంగా అడుగుతున్నాను మీరు కాంగ్రెస్లో ఉన్నపుడు వైస్ రాజశేఖర్ రెడ్డి మహాకూటమి చేసి ఎన్నికల్లో తిరిగారు. అది మీకు తెలియదా మీ మంత్రులు అందరూ ప్రజా సమస్యలు వదిలేసి గాలికి వదిలేసి పవన్ కళ్యాణ్ జపం చేస్తున్నారు ఎందుకు మీరు 2024లో గెలుస్తారు మిమ్మల్ని జనం గెలిపిస్తారని తెలిసినప్పుడు మీకు పవన్ కళ్యాణ్ తో ఏమి పని అలాగే కొడాలి నాని మాట్లాడుతుంటే మరి విచిత్రంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ కి డబ్బు అవసరం అని మాట్లాడుతున్నారు, మీలాంటి వాళ్ళ డబ్బును దోచుకొని దాచి పెట్టుకుంటారు పవన్ కళ్యాణ్ నిజాయితీతో తను కష్ట పడ్డ డబ్బు పేదవారికి కష్టాలలో ఉన్న వారికి అందిస్తున్నారని జీవితంలో ఒకసారి అయిన ఒకరికి సహాయం చేశావ అలాంటి నీకు కళ్యాణ్ ని విమర్శించే హక్కు లేదు అని ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నానని, అలాగే ఇంకొక మంత్రి జోగి రమేష్ ఒక మంత్రిగా ఉండి మీడియా ముందు ఏమి మాట్లాడుతున్నారు సభ్యత సంస్కారం లేకుండా పవన్ కళ్యాణ్ “రాజకీయ వ్యభిచారం” చేస్తున్నాడని మాట్లాడతారు. అదే విధంగా మేము మిమ్మల్ని వైసీపీ వ్యభిచారం చేస్తున్నారా అని అడిగితే మీకు ఎలావుంటుంది కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ మాకు సభ్యత సంస్కరం నేర్పిచారు మీరు కూడా కొంచెం బాషా పరిజ్ఞానంతో మాట్లాడితే మర్యాద పూర్వకంగా ఉంటుంది అని తెలిజేస్తున్నానని అలాగే మిగిలిన మంత్రులు కూడా వారి శాఖల బాధ్యతలు ప్రజా సమస్యలపై స్పందించండి మరో ముఖ్య విషయం ఆడపిల్లల రక్షణ రాష్ట్రా బాద్యత అంతే కాని తల్లిదండ్రులు ను మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడుతుంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో అర్ధం అవుతుంది. ప్రతి తల్లీ, తండ్రి బిడ్డలను బాధ్యతగా చూసుకుంటారు ఆ సంగతి మీరు చెప్పనవసరం లేదు హోమ్ మినిస్టర్ కానీ ఆ ఆడబిడ్డ బయటకు వచ్చినప్పుడు ప్రజలు ఓట్లుతో గెలిచి పదవులలో ఉన్న మీకు తల్లితండ్రి స్థానంలో లా అండ్ ఆర్డర్ ను చూసి రక్షణ కలిపించ వలిసిన బాధ్యత అధికార ప్రభుత్వం దే అని ఈ పత్రిక ముఖం గా తెలియజేస్తున్నానని ఇప్పటికి ఆయన ప్రజా సమస్యలపై మీరు పరిష్కరించండని జనసేనపార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి డేగల దొరస్వామి నాయుడు అన్నారు.