సింగరాయకొండ జనసేన ఆధ్వర్యంలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

కొండేపి, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ ఆధ్వర్యంలో సింగరాయకొండ మండలంలో పలు గ్రామంలో టిడ్కో గృహాలను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాధితులు కూడా పాల్గొని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.