జనసేన నాయకులను కలిసిన జక్కంపూడి శ్రీనివాస్ శ్రీదేవి

రాజోలు, జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు తూర్పుగోదావరి జిల్ల జనసేన అద్యక్షులు కందుల దుర్గేష్ ను కలిసిన మలికిపురం ఎంపీటీసీ జక్కంపూడి శ్రీనివాస్ శ్రీదేవి.