ఉంగుటూరు, నిడమర్రు ఎమ్మార్వోలకు జనసేన వినతి
ఉంగుటూరు, నిడమర్రు మండలం మరియు ఉంగుటూరు మండలాల ఎమ్మార్వోలను కలిసి రైతులు పడుతున్న బాధను సంబంధిత అధికారులకు తెలియజేసి దాన్యం కొనుగోలులో అవకతవకలు లేకుండా చూడాలని వినతి పత్రాలు జనసేన పార్టీ తరఫున అందించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-22-at-21.56.28-1024x462.jpeg)