వేపాడ మండలంలో జనంలోకి జనసేన

శృంగవరపుకోట నియోజకవర్గం: పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రస్తుత రోడ్ల దుస్థితిని ఉద్దేశించి వేపాడ మండలంలో పర్యటించడం జరిగింది. అదే విధంగా వేపాడ మండలంలో గల గ్రామాల్లో జనంలోకి జనసేన అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & విజయనగరం జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి పాలవలస యశస్విని, శృంగవరపుకోట నియోజకవర్గ నాయకులు వబ్బిన సత్తిబాబు, పెదిరెడ్ల రాజశేఖర్, వేపాడ మండల నాయకులు సుంకరి అప్పారావు, జొన్నపల్లి సత్తిబాబు, కోలా మధు. కొత్తవలస మండల నాయకులు గొరపల్లి రవి కుమార్ పార్లమెంట్ కమిటీ సభ్యుడు మల్లువలస శ్రీను, ఎల్ కోట నాయకులు అలమండ రాంబాబు, రావడ నాయుడు, ఎస్.కోట మండల నాయకులు రామకోటి, చిన్ని, చంటి, ఏర్టెల్ సతీష్ అలాగే వబ్బిన సన్యాసి నాయుడు వీర మహిళలు ఇర్ర వెంకటలక్ష్మి, సగ్గుబిండి వెంకటలక్ష్మి, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు పార్టీ సిద్ధంతాలను వివరించడం జరిగింది.