ధవళేశ్వరం గ్రామపంచాయతీని ముట్టడించిన జనసేన

రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ధవళేశ్వరం గ్రామపంచాయతీని ముట్టడించిన జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, జేఏసీ సభ్యులు, జనసేన నాయకులు వీర మహిళలు మరియు జనసైనికులు. డి.పి.ఓ రావాలని, గ్రామ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ధర్నా నిర్వహించడం జరిగింది.