సివిల్స్ ర్యాంకర్ లక్ష్మి రమణిని సత్కరించిన జనసేన నేత చిన్ని
డా.బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం ఈదరాడ గ్రామానికి చెందిన యర్రంశెట్టి శ్రీ లక్ష్మి రమణి సివిల్స్ లో 583వ ర్యాంక్ సాధించింది. ర్యాంకర్ రమణి స్వగ్రామం ఈదరాడ విచ్చేసిన సందర్భంగా జనసేన నేత యెరుబండి చిన్ని రమణిని ఆమె స్వగృహంలో కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి, సన్మానించి, అభినందనలు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-25-at-20.18.26-1024x760.jpeg)