మాగుంట రాఘవరెడ్డి మరియు అయినాబత్తిన ఘనశ్యామ్ లను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

ఒంగోలులో మాగుంట రాఘవరెడ్డి మరియు అయినాబత్తిన ఘనశ్యామ్ లను కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అతి త్వరలో కొండపి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కనపర్తి మనోజ్ కుమార్, ఐయినాబత్తిన రాజేష్, గూడా శశిభూషణ్, సయ్యద్ ఖాజా హుస్సేన్, కిచ్చం శెట్టి ప్రవీణ్ కుమార్, లింగంగుంట చంద్రవాస్, మేళం శ్రీనివాసరావు, పంబ వీరబ్రహ్మయ్య మరియు అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.