శ్రీమతి డీకే చైతన్యను కలసిన జనసేన నాయకులు
చిత్తూరు: మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు మనువరాలు శ్రీమతి డీకే చైతన్య ఆదికేశవులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో బుధవారం జనసేన పార్టీలో చేరిన సందర్భంగా గురువారం పుంగనూరు జనసేన నాయకులు శ్రీమతి డీకే చైతన్య ఆదికేశవులును జనసేన నాయక్లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి చిత్తూరు జిల్లాలో పార్టీ అభివృద్ధికి సహకరించి రాబోయే రోజుల్లో విజయకేతనం ఎగురవేసే విధంగా పనిచేయాలన్నారు, ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి పగడాల రమణ, జిల్లా పోగ్రామ్స్ సెక్రటరీ ఆవుల చైతన్య రాయల్, పుంగనూరు టౌన్ ప్రసిడెంట్ నరేష్ రాయల్, పుంగనూరు రూరల్ ప్రసిడెంట్ విరూపాక్ష, ప్రధాన కార్యదర్శి హరి నాయక్, బాలాజీ నాయక్, కార్యదర్శి కేవీ రమణలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-28-at-8.49.05-PM-1024x768.jpeg)