సంవత్సరం పూర్తి చేసుకున్న జనసేన ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు, జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ప్రరంభించి సోమవరంతో సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయిందని, ఈ సంవత్సర కాలంలో ఎంతోమంది ప్రజల దాహార్తిని తీర్చడానికి ఈ ట్యాంకర్ ఎంతగానో ఉపయోగ పడిందని, ఈ ట్యాంకర్ కొనడనికి విరాళలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరియు ట్యాంకర్ తిరుగుటకు గత సంవత్సరకాలంగా మాకు పూర్తి సహయసహకారలు అందిస్తున్న మెగా అభిమానులకు, జనసైనికులకు మరియు ఈ మద్య ట్రాక్టర్ ఇంజన్ బహూకరించిన యుఏఈ టీమ్ గల్ఫ్ సేన వారికి, మా వెంట ఉండి నడిపిస్తున్న జనసేన నాయకులకు పాదాభివందనం చేస్తున్నామని జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ నిర్వాహకులు నామన నాగభూషణం తెలిపారు.