కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన పార్టీ నాయకులు

గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకి లక్ష రూపాయలు చొప్పున చెక్కులను అందించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం లో, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పార్టీ ఆఫీసులో, ఆయన సూచనల మేరకు, జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ శ్రీమతి పోతిరెడ్డి అనిత ఆధ్వర్యంలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన తూర్పు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పోతిరెడ్డి అనిత, నగర ఉపాధ్యక్షులు సోమవారం, దోమకొండ మేరీ, పాశం సుజాత, గుంటుపల్లి సుజాత, దోమకొండ అశోక్, పోతిరెడ్డి రమణ, హరి ప్రసాద్, యడ్లపల్లి శివ నాగరాజు, పెద్దిరెడ్డి తిలక్, ఉమామహేశ్వరరావు, అనిల్, బండి ప్రదీప్, పెందుర్తి విజయ్, మోపిదేవి మోహన ప్రసాద్, రమణ సాయి, సాయి మోహన్, నందేపు రవి మరియు జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.