జనం చెంతకు జనసేన కార్యక్రమం విజయవంతం

జనం చెంతకు జనసేన కార్యక్రమం సోమవారం అప్పన్న చెరువు గ్రామంలో విజయవంతంగా పూర్తయిన సందర్భంగా సహకారం అందించిన గ్రామ జనసేన నాయకులు కిరణ్, సీతారాం కు మరియు జనసైనికులకు జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు డేగల సత్తికొండ, ఎంపీటీసీ మనేపల్లి శ్రీధర్, మరియు జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ సబ్యులు బొలిశెట్టి రమేష్, వేడంగి గ్రామ అధ్యక్షులు కొర్రకుటి హరి, వీరమహిళలు రియా, పద్మజ, అశ్వినీ, విష్ణు కుమారి మరియు దళిత నాయకులు యడ్ల ప్రసాద్, మరియు గంట ముత్యాల నాయుడు, గుబ్బల భాస్కర్, పినిశెట్టి శ్రీను, కమిశెట్టి హరిక్రిష్ణ, మొయిల ప్రదీప్, యింటి శరన్, బొర్రా మణికంఠ, కోటిచుక్కలా భాను, ముచ్చర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సమయాన్ని పార్టీకి కేటాయించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేసారు.